ఈ మధ్య ఆంధ్రజ్యోతి దినపత్రిక వరుసగా రెండు రోజులపాటు రెండు వార్తలు ప్రచురించింది.ఒకటి భూతవైద్యానికి,మరొకటి మూఢనమ్మకానికి సంబంధించింది,ఒక దాంట్లో భూతవైద్యం చేయించుకుంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాగా,మూఢభక్తులు సాధారణ జనం.కానీ వారి న్యూస్ ప్రజంటేషన్ లోని వ్యత్యాసాన్ని కాస్త నిశితంగా చదివితే తప్ప అర్ధం చెసుకోలేము.ప్రయత్నించండి మీరూ...

2 comments:
తేడా లేకపోతే ఓట్లు రాలేదెలాగ? బాబు భూతవైద్యం చేయించుకుంది ముస్లీం ఓట్లకోసమేగా అందుకే దానికి తగినట్టుగా పేపర్ లో ఈవిధంగా వార్త.
Your observation is good.
You are right, this is why people are loosing hopes on printed media......
Post a Comment