Monday, July 21, 2008

టీవీ నైనూ,మంద కౄష్ణా..ఇవి జరిగే పనులేనా అని!!!??

టీవీ నైనూ,మంద కౄష్ణా..ఇవి జరిగే పనులేనా అని!!!??




ఇక ఈ సంబడమేదో చూడండి







1 comments:

netizen నెటిజన్ said...

ఒకప్పుడు, రామోజి రావు ఈటివి మీద దాసరి తిరగబడినప్పుడు, ఆ ప్రకటనల ధరలు పెంచి మరి తన ఉనికిని నిలబెట్టుకున్నాడు ఆయన. నేడు ఈనాడు చదువుతునే ఉన్నారు, ఉదయమే తెల్లారిపోయింది!

టీవి నైను వారికి, సమాజాన్ని మెరుగు పరచడానికి, వార్తలు కావాలి! అలాంటి వార్తలు కృష్ణ మాదిగ ఇవ్వగలడు. తను సృష్టించి, ఆత్మగౌరవంతో నడిపించే ఉద్య మాల కు, ప్రసారమాధ్యమాలు కావాలి! అందులో టీవీ వైను కూడ ఒఖటి!

అసలు వారివురు కలవందే ఈ వ్యాఖ్యకు ఇన్ని హిట్లు ఎందుకు వస్తాయి?
వారేగా కారణం!

అది అశుద్ధం! కాని ఎలాంటి అశుద్ధం అన్నది విశ్లేశించాలి గదా!
ఎందుకు అన్నది వివరించాడానికి, మీలాంటి బ్లాగర్లు ఉండనే ఉన్నారు కదా!
:)