Friday, July 25, 2008

ఇటీవల దీప్తిధార సి.బి.రావు గారు ఐ.టి పరిశ్రమలో దొంగ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాల్లో చేరటం,పట్టుపడటం గురించి మంచి చర్చను లేవనెత్తారు.నేను విశాఖపట్నంలో జరుగుతున్న ముఖ్యంగా యస్సీయస్టీ సర్టిఫికెట్లమీద కొందరు ఎలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికీ ఎట్లా సంపాదిస్తున్నారో చూడొచ్చు అని రాసాను.ఈ మధ్య ఒక్కరోజులో డ్రైవింగ్ లైసెన్సులు,రక్షణ రంగంలో,చివరకు భూమిపట్టాల కోసం ఎలా బోగస్ పట్టాలు సమర్పిస్తున్నారో ఈ వార్తల క్లిప్పింగుల ద్వారా చూడగలరు.






0 comments: